సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో సీఎం చంద్రబాబు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.…

ఎవడు ఆత్మహత్య చేసుకున్నా… మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

జనం న్యూస్ : మూసీ నది ప్రక్షాళనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికే తలమానికమయ్యే విధంగా మూసీ ప్రక్షాళన…

బంగారం కొనుగోళ్ల తగ్గింపు, పెట్రోల్ – డీజిల్ ఆదా.

జనం న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో కీలక అంశాలను ప్రస్తావిస్తారనే సంగతి…

పేద పిల్లల కడుపు నింపడమూ సహించలేరా?

జనం న్యూస్ : స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల‌కు రుచి, శుచి, శుభ్ర‌త‌తో కూడిన భోజ‌నం పెడుతుంటే వైఎస్ జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నారని నారా లోకేష్…

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు..

జనం న్యూస్ : అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటేనా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయగా..…

ఆర్ఎస్ ప్రవీణ్ సెక్యూరిటీ తొలగింపు కలకలం..

జనం న్యూస్ : బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు భద్రత తొలగించడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్‌కు నక్సలైట్లు,…

నిర్వాసితులకు న్యాయం చేస్తాం… వెలిగొండ పూర్తి చేస్తాం… నాదీ గ్యారెంటీ

జనం న్యూస్ : ‘నిర్వాసితులకు న్యాయం చేస్తాం… వెలిగొండ పూర్తి చేస్తాం… నాదీ గ్యారెంటీ’అని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధి రైతులు,…

రాష్ట్ర అభివృద్ధిపై సినీ నటుల పాత్రను ప్రస్తావించిన భట్టి విక్రమార్క

సాక్షి డిజిటల్ న్యూస్: రాష్ట్ర అభివృద్ధిలో మాకూ బాధ్యత ఉందని భావించి, సినీ ప్రముఖులంతా ‘సే నో టు డ్రగ్స్’ పై వీడియో రికార్డెడ్ సందేశాలు ఇవ్వాలని…

ఆపరేషన్ సిందూర్‌లో అమరులైంది వీరే.

జనం న్యూస్ : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను తొలిసారిగి బహిరంగంగా వెల్లడించారు. ఆ వివరాలు ఇలా…

నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ

జనం న్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరు ‘రొట్టెల పండుగ’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్వర్ణాల చెరువు వద్ద కులమతాలకు అతీతంగా భక్తులు ఒకరికొకరు…