మారుతున్న పరిస్థితులకు భారత్ ఎలా సిద్ధమవుతోంది?

జనం న్యూస్ : ఆధునిక యుద్ధ తంత్రాలకు అనుగుణంగా మారేందుకు భారత సైన్యం చేపడుతున్న మోడర్నైజేషన్ ప్రయత్నాల గురించి పదవీ విరమణ చేయనున్న భారత ఆర్మీ చీఫ్…

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌‌తో పవన్ కల్యాణ్ భేటీ.

జనం న్యూస్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు.…

యాదగిరిగుట్టలో భూముల కేటాయింపు, తిరుమల విధానం స్టడీ చేయండి.

జనం న్యూస్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయింపునకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ…

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీటెక్ ఏఐ కోర్సు.

జనం న్యూస్ : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యలో ఏఐ, డేటా సైన్స్‌లో కోర్సుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ​​ ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా…

మాజీమంత్రి హరీశ్‌రావుకు మెంట‌ల్‌ బ్యాలెన్స్ త‌ప్పింది…

జనం న్యూస్ : మాజీమంత్రి హరీశ్ రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్లు ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

వైఎస్ జగన్ ఏ రోజైనా అమరావతికి వ్యతిరేకమని చెప్పారా?:

జనం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో రౌడీ రాజ్యం నడుస్తుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని…

కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీ.టెక్‌‌లో ఏఐ కోర్సు

సాక్షి డిజిటల్ న్యూస్: కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యలో ఏఐ, డేటా సైన్స్‌లో కోర్సుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. తద్వారా ఈ ఘనత సాధించిన దేశంలోనే…

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కర్ణాటక ఓటర్లు

సాక్షి డిజిటల్ న్యూస్: కొడంగల్‌ నియోజకవర్గంలో 11 వేల మంది కర్ణాటకకు చెందిన ఓటర్లు ఉన్నారు అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కొడంగల్‌లో ఉన్న డూప్లికేషన్,…

సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. జూలై ఫస్ట్ వీక్ లో సీఎం చంద్రబాబు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.…

ఎవడు ఆత్మహత్య చేసుకున్నా… మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

జనం న్యూస్ : మూసీ నది ప్రక్షాళనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికే తలమానికమయ్యే విధంగా మూసీ ప్రక్షాళన…