జూన్ 28న పల్స్ పోలియో, తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు…

జనం న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆ రోజు ఏదైనా…

దేశ భవిష్యత్‌కు నదుల అనుసంధానం అవసరం.

సాక్షి డిజిటల్ న్యూస్ : గంగా-కావేరి అనుసంధానంతో భారత్ అన్ స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో రైతుల ప్రయోజనాలు కాపాడాం…

రాజ్యసభలో 33శాతం మంది సభ్యులపై క్రిమినల్ కేసులు

సాక్షి డిజిటల్ న్యూస్ : రాజ్యసభలో 33 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంంది. 75 మంది…

తెలంగాణలో ఉద్యోగులకు బంపరాఫర్: రూ.కోటి 25లక్షల ఉచిత బీమా.

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణలోని ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ​ఒక్క రూపాయి భారం…

పాక్ గగనతలంలోకి ఢిల్లీ- అమృత్‌సర్ ఎయిరిండియా విమానం..

దేశ రాజధాని ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వెళ్లిన ఎయిరిండియా విమానం ఒకటి.. దాయాది గగనతలంలోకి ప్రవేశించింది. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఎయిరిండియా సంస్థ బుధవారం…

రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కెనాల్ ఆధునికీకరణ‌

జనం న్యూస్ : తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రోజున జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా…

పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొడదాం

జనం న్యూస్ : కన్నార్పకుండా అబద్దాలు… కులచిచ్చు రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటుగా మారింది అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

కిరాణా షాపు నుంచి డేటా సెంటర్ వరకు..

జనం న్యూస్ : 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేశ్‌ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇతర మంత్రులతో…

తెలంగాణ తదుపరి సీఎస్‌గా సంజయ్ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్..

జనం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.…