విద్యార్థుల ఆహారంపై విమర్శలు అనవసరం

సాక్షి డిజిటల్ న్యూస్: స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో విద్యార్థుల‌కు రుచి, శుచి, శుభ్ర‌త‌తో కూడిన భోజ‌నం పెడుతుంటే వైఎస్ జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నారని నారా లోకేష్…

తెలంగాణలో రైతు భరోసా దరఖాస్తులకు కొత్త మార్గదర్శకాలు

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణలోని రైతులకు బిగ్ అలర్ట్… రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న వానాకాలం పంట సీజన్‌కు రైతు భరోసా నిధుల విడుదలను ప్రారంభించనున్నట్టుగా…

కవిత వ్యాఖ్యలతో మరోసారి చర్చలోకి పవన్ కల్యాణ్

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన…

సింగపూర్ విద్యా విధానంలో ప్రతిభకు ప్రాధాన్యం

సాక్షి డిజిటల్ న్యూస్: వెల్ నెస్ అంబాసిడర్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నియామకం వల్ల అక్కడ కెపాసిటీ బిల్డింగ్ బాగుంది. సీనియర్ టీచర్లు జూనియర్లకు గైడ్ చేస్తున్నారు,…

డిల్లీలో తెలంగాణ రాజకీయాలకు బిగ్ బూస్ట్

సాక్షి డిజిటల్ న్యూస్: కేంద్రకేబినెట్ త్వరలో విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేబినెట్‌లొకి చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది.…

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం

సాక్షి డిజిటల్ న్యూస్: భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.భద్రాచలం…

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు

సాక్షి డిజిటల్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు…

అయోధ్య రామమందిరం విరాళాల గల్లంతు కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు

సాక్షి డిజిటల్ న్యూస్: అయోధ్య రామమందిరం విరాళాల మిస్సింగ్ ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు… 8…

పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ కుట్రలు

సాక్షి డిజిటల్ న్యూస్: కన్నార్పకుండా అబద్దాలు… కులచిచ్చు రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటుగా మారింది అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

తెలంగాణ జలాల అంశంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు ఘాటు లేఖ

సాక్షి డిజిటల్ న్యూస్: ‘తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం ప్రభుత్వ చట్టబద్దమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు…